ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు ఇవీ..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 34, వలస కూలీల్లో 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో బాధితుల సంఖ్య మొత్తం 1634 మందికి చేరింది. వైరస్ తో నలుగురు మృతిచెందడంతో మృతుల సంఖ్య 38కి చేరింది. అదేవిధంగా చికిత్స పొందుతూ 9 మంది డిశ్చార్జ్ కాగా, 585 […]

Update: 2020-05-19 20:05 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 34, వలస కూలీల్లో 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో బాధితుల సంఖ్య మొత్తం 1634 మందికి చేరింది. వైరస్ తో నలుగురు మృతిచెందడంతో మృతుల సంఖ్య 38కి చేరింది. అదేవిధంగా చికిత్స పొందుతూ 9 మంది డిశ్చార్జ్ కాగా, 585 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 1,011 మందికి చేరింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News