బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

దిశ, వెబ్‌డెస్క్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న IPl -38వ మ్యాచ్ ఇవాళ ఢిల్లీ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్ జట్టు అట్టడుగునుంచి రెండో స్థానంలో నిలిచింది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇరు జట్లు పలు మార్పులు చేర్పులతో బరిలోకి దిగుతున్నాయి.

Update: 2020-10-20 08:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న IPl -38వ మ్యాచ్ ఇవాళ ఢిల్లీ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్ జట్టు అట్టడుగునుంచి రెండో స్థానంలో నిలిచింది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇరు జట్లు పలు మార్పులు చేర్పులతో బరిలోకి దిగుతున్నాయి.

Similar News