కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ఐఐటీ

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా దేశంలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్ లైన్ లో క్లాసులు బోధించాలని నిర్ణయించింది. అయితే.. విద్యార్థులు కూడా ఇందుకు అంగీకరించారు. కానీ, ఆన్ లైన్ లో క్లాసులు వినేందుకు ఆర్థిక సాయం కోరినట్లు సమాచారం.

Update: 2020-06-24 23:07 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా దేశంలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్ లైన్ లో క్లాసులు బోధించాలని నిర్ణయించింది. అయితే.. విద్యార్థులు కూడా ఇందుకు అంగీకరించారు. కానీ, ఆన్ లైన్ లో క్లాసులు వినేందుకు ఆర్థిక సాయం కోరినట్లు సమాచారం.

Tags:    

Similar News