వరదలకు కొట్టుకొచ్చిన కృష్ణజింక

దిశ, వెబ్ డెస్క్: వరదలకు కృష్ణజింక కొట్టుకొచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపేట మండలం వాడపాలెంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే, ఈ వరద నీటిలో కృష్ణజింక కొట్టుకొచ్చింది. ఇది గమనించిన స్థానికులు ఆ జింకను రక్షించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

Update: 2020-08-18 00:57 GMT

దిశ, వెబ్ డెస్క్: వరదలకు కృష్ణజింక కొట్టుకొచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపేట మండలం వాడపాలెంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే, ఈ వరద నీటిలో కృష్ణజింక కొట్టుకొచ్చింది. ఇది గమనించిన స్థానికులు ఆ జింకను రక్షించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News