గుర్తుతెలియని మృతదేహం లభ్యం

దిశ, ఎల్బీనగర్: గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్‌లోని వైశాలినగర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా ఎలాంటి ఆచూకీ తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు సరూర్‌నగర్ పోలీసులను సంప్రదించాలని కోరారు.

Update: 2020-08-01 08:59 GMT

దిశ, ఎల్బీనగర్: గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్‌లోని వైశాలినగర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా ఎలాంటి ఆచూకీ తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు సరూర్‌నగర్ పోలీసులను సంప్రదించాలని కోరారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News