AP లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
పల్నాడులోని అద్దంకి - నార్కట్ పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దిశ, వెబ్డెస్క్: పల్నాడులోని అద్దంకి - నార్కట్ పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచర్ల సమీపంలో లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు కనిగిరికి చెందిన మల్లిఖార్జునరావు, ప్రసాద్గా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read....