కేసీఆర్‌తో చాడ వెంకట్ రెడ్డి భేటీ

దిశ వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. నూతన రెవెన్యూ చట్టం, దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై వీరిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. భేటీ ముగిశాక కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో రెవెన్యూ బిల్లుపై చర్చ పెట్టారు.

Update: 2020-09-11 06:19 GMT

దిశ వెబ్ డెస్క్:
తెలంగాణ సీఎం కేసీఆర్ తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. నూతన రెవెన్యూ చట్టం, దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై వీరిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. భేటీ ముగిశాక కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో రెవెన్యూ బిల్లుపై చర్చ పెట్టారు.

Tags:    

Similar News