26 దేశాలకు ‘కరోనా’ : ఈటల

          కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ వైరస్ ఇప్పటివరకూ దాదాపు 26దేశాలకు పాకిందన్నారు. దీంతో రాష్ర్టంలో యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ నమూనాల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

Update: 2020-02-08 07:16 GMT

కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ వైరస్ ఇప్పటివరకూ దాదాపు 26దేశాలకు పాకిందన్నారు. దీంతో రాష్ర్టంలో యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ నమూనాల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

Tags:    

Similar News