ఫ్యామిలీ వివక్ష.. కరోనా బాధితుడు ఆత్మహత్య

దిశ, వెబ్ డెస్క్: కుటుంబ సభ్యులు వివక్ష చూపుతున్నారని ఓ కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పి.గన్నవరం మండలం మొండెపులంకకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. అయితే, అతను సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. కరోనా సోకడంతో తనను కుటుంబ సభ్యులే తనపై వివక్ష చూపిస్తారని తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య […]

Update: 2020-08-03 01:29 GMT

దిశ, వెబ్ డెస్క్: కుటుంబ సభ్యులు వివక్ష చూపుతున్నారని ఓ కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పి.గన్నవరం మండలం మొండెపులంకకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది.

అయితే, అతను సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. కరోనా సోకడంతో తనను కుటుంబ సభ్యులే తనపై వివక్ష చూపిస్తారని తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తెలిసింది.

Tags:    

Similar News