పాలమూరు లో మరొకరికి కరోనా

దిశ, మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని మోనప్ప గుట్టలోని ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే సదరు మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటుంది. గడిచిన వారం రోజుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 8 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Update: 2020-06-02 00:57 GMT

దిశ, మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని మోనప్ప గుట్టలోని ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే సదరు మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటుంది. గడిచిన వారం రోజుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 8 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News