743 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో కరోనా కేసుల విషయంలో టీటీడీ ఈవో సింఘాల్ ఓ ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో 743 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఈవో సింఘాల్ తెలిపారు. వీరిలో 400 మంది ఉద్యోగులు కోలుకున్నారని, ముగ్గురు మృతిచెందగా, మిగతవారు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.

Update: 2020-08-09 01:16 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో కరోనా కేసుల విషయంలో టీటీడీ ఈవో సింఘాల్ ఓ ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో 743 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఈవో సింఘాల్ తెలిపారు. వీరిలో 400 మంది ఉద్యోగులు కోలుకున్నారని, ముగ్గురు మృతిచెందగా, మిగతవారు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.

Tags:    

Similar News