భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష…

దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద హెచ్చరికలను ముందస్తుగానే ప్రజలకు తెలియజేయాలని ఆయన చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.

Update: 2020-09-20 11:04 GMT

దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద హెచ్చరికలను ముందస్తుగానే ప్రజలకు తెలియజేయాలని ఆయన చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.

Tags:    

Similar News