ఉన్నత విద్యపై జగన్ సమీక్ష నేడు

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ నేడు ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు సమీక్ష చేయనున్నారు. అనంతరం వైఎస్సార్ బీమాపై కూడా సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Update: 2020-08-05 23:11 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ నేడు ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు సమీక్ష చేయనున్నారు. అనంతరం వైఎస్సార్ బీమాపై కూడా సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Tags:    

Similar News