ఏపీలో టీడీపీ – వైసీపీ వర్గాల కొట్లాట

దిశ, అమరావతి బ్యూరో: కర్నూల్ జిల్లా అలవకొండలో టీడీపీ- వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. టీడీపీ చెందిన ఓ వ్యక్తి బైక్ పై వస్తుండగా వైసీపీకి చెందిన ఓ మహిళను తగిలింది. దీంతో రెండు వర్గాల మధ్య మాటకుమాట పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉద్రిక్త వాతావరణం వుండటంతో గ్రామంలో పోలీస్ బలగాలను మోహరించారు.

Update: 2020-07-06 01:40 GMT

దిశ, అమరావతి బ్యూరో: కర్నూల్ జిల్లా అలవకొండలో టీడీపీ- వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. టీడీపీ చెందిన ఓ వ్యక్తి బైక్ పై వస్తుండగా వైసీపీకి చెందిన ఓ మహిళను తగిలింది. దీంతో రెండు వర్గాల మధ్య మాటకుమాట పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉద్రిక్త వాతావరణం వుండటంతో గ్రామంలో పోలీస్ బలగాలను మోహరించారు.

Tags:    

Similar News