పొలం కొట్లాటలో కత్తిపోట్లు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాల్లో దారుణం చోటు చేసుకుంది. శాంతిపురం మండలం కర్లగట్టులో పొలం విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో విజయ్ అనే వ్యక్తిని రమణప్ప అనే వ్యక్తి కత్తితో కిరాతకంగా పొడిచాడు. దీంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Update: 2020-08-04 04:27 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాల్లో దారుణం చోటు చేసుకుంది. శాంతిపురం మండలం కర్లగట్టులో పొలం విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో విజయ్ అనే వ్యక్తిని రమణప్ప అనే వ్యక్తి కత్తితో కిరాతకంగా పొడిచాడు. దీంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Tags:    

Similar News