సస్పెండైన మున్సిపల్ కమిషనర్‎పై సీఐడీ కేసు

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లాలో సస్పెండైన నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్‎పై సీఐడీ క్రిమినల్ కేసు నమోదు అయింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ పథకాల నిధులు దుర్వినియోగం చేశారని బాలాజీపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్, లోకాయుక్త విచారణ నివేదిక ఆధారంగా బాలాజీపై సీఐడీ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Update: 2020-10-30 00:56 GMT

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లాలో సస్పెండైన నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్‎పై సీఐడీ క్రిమినల్ కేసు నమోదు అయింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ పథకాల నిధులు దుర్వినియోగం చేశారని బాలాజీపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్, లోకాయుక్త విచారణ నివేదిక ఆధారంగా బాలాజీపై సీఐడీ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News