నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటన

       రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఇవాటికి 50వ రోజుకు చేరుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో ఇవాళ పర్యటించనున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు సెంటర్లలో రైతులు, మహిళలు నిర్వహిస్తున్న నిరసన దీక్షా శిబిరాలను సందర్శించి, వారిని పరామర్శించనున్నట్టు టీడీపీ కార్యాలయం వెల్లడించింది.

Update: 2020-02-04 20:30 GMT

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఇవాటికి 50వ రోజుకు చేరుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో ఇవాళ పర్యటించనున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు సెంటర్లలో రైతులు, మహిళలు నిర్వహిస్తున్న నిరసన దీక్షా శిబిరాలను సందర్శించి, వారిని పరామర్శించనున్నట్టు టీడీపీ కార్యాలయం వెల్లడించింది.

Tags:    

Similar News