ఏపీకి నిధులు విడుదల చేసిన కేంద్రం 

దిశ, వెబ్ డెస్క్: రెవెన్యూ లోటు కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంశుక్రవారం నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 14 రాష్ట్రాలకు రూ. 6,195.08 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.491.41 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కరోనా సంక్షోభం వేళ నిధుల విడుదలతో రాష్ట్రాలకు ఊరట కలుగుతుందని ఎఫ్‌ఎంవో కార్యాలయం పేర్కొంది. Read Also.. ప్రకాశంలో ఆర్టీసీ బస్సు బోల్తా 

Update: 2020-09-11 02:38 GMT

దిశ, వెబ్ డెస్క్: రెవెన్యూ లోటు కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంశుక్రవారం నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 14 రాష్ట్రాలకు రూ. 6,195.08 కోట్లను విడుదల చేసింది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.491.41 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కరోనా సంక్షోభం వేళ నిధుల విడుదలతో రాష్ట్రాలకు ఊరట కలుగుతుందని ఎఫ్‌ఎంవో కార్యాలయం పేర్కొంది.

Tags:    

Similar News