శివనామస్మరణం..

నేడు దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ర్టాల్లోని శివాలయాలకు భక్తులు ఇప్పటికే పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేయడం మొదలుపెట్టారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. భక్తుల కోసం ప్రభుత్వం దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Update: 2020-02-20 21:02 GMT

నేడు దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ర్టాల్లోని శివాలయాలకు భక్తులు ఇప్పటికే పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేయడం మొదలుపెట్టారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. భక్తుల కోసం ప్రభుత్వం దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Tags:    

Similar News