తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే.. ?

దిశ, వెబ్ డెస్క్ : తెంలంగాణలో రోజురోజుకి కరోనా విజృంభన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 2157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో 8 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,780కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 3,07,499కి చేరింది. ప్రస్తుతం 25,459 యాక్టివ్ కేసులు ఉండగా వారిలో 16,892 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇక […]

Update: 2021-04-13 22:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెంలంగాణలో రోజురోజుకి కరోనా విజృంభన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 2157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో 8 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,780కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 3,07,499కి చేరింది. ప్రస్తుతం 25,459 యాక్టివ్ కేసులు ఉండగా వారిలో 16,892 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇక జీహెచ్ ఎంసీ పరిధిలో 361కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

Tags:    

Similar News