నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC వెబ్ సైట్లో AEE హాల్‌ టిక్కెట్లు

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 22న నిర్వహించనున్నారు

Update: 2023-01-17 06:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 22న నిర్వహించనున్న రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈనెల 22న నిర్వహించే ఈ పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో జరుగుతుందని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు ఉంటాయని వివరించారు. ఈ నెల 22 ఉదయం వరకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

Read more:

గ్రూప్-4 అప్లికే‌షన్.. అయోమయంలో ఆ రెండు గ్రామాల యువకులు

Tags:    

Similar News