చెరువులో పడి బాలుడు మృతి..!

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పీలేరుకు చెందిన వరుణ్ అనే బాలుడు దగ్గరలోని చెరువు వద్దకు చేపల కోసం వెళ్లాడు. ప్రమాదావశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-09-22 22:11 GMT

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పీలేరుకు చెందిన వరుణ్ అనే బాలుడు దగ్గరలోని చెరువు వద్దకు చేపల కోసం వెళ్లాడు. ప్రమాదావశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News