ప్రజా సంగ్రామ యాత్రకు బయలుదేరిన బీజేపీ నేతలు

దిశ, అచ్చంపేట : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర ఈ రోజు నుంచి ప్రారభం కానుంది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల నాయకులు, ప్రతినిధులు ప్రజా సంగ్రామ యాత్రకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గం నుండి బీజెపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్రకు పెద్ద […]

Update: 2021-08-27 23:26 GMT

దిశ, అచ్చంపేట : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర ఈ రోజు నుంచి ప్రారభం కానుంది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల నాయకులు, ప్రతినిధులు ప్రజా సంగ్రామ యాత్రకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గం నుండి బీజెపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్రకు పెద్ద ఎత్తున శనివారం తరలి వెళ్లారు.

Tags:    

Similar News