రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు

దిశ, వెబ్‎డెస్క్ : రాష్ట్రం కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు టీడీపీ మద్దతు ఉంటుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. అమరావతి కోసం రైతులు, మహిళలు 300 రోజుల నుంచీ ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవం లేదని విమర్శించారు. రైతులను రాజులను చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం.. వారిని రోడ్లపైకి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. రాయలసీమకు న్యాయ రాజధాని అంటూ ప్రజలను మభ్య […]

Update: 2020-10-10 03:50 GMT

దిశ, వెబ్‎డెస్క్ : రాష్ట్రం కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు టీడీపీ మద్దతు ఉంటుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. అమరావతి కోసం రైతులు, మహిళలు 300 రోజుల నుంచీ ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవం లేదని విమర్శించారు. రైతులను రాజులను చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం.. వారిని రోడ్లపైకి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. రాయలసీమకు న్యాయ రాజధాని అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని భూమా అఖిలప్రియ తెలిపారు.

 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News