ఎలుగుబంటి బీభత్సం.. ఒకరికి గాయాలు

దిశ, వెబ్‎డెస్క్ : అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గుడిబండ మండలం ఫలారం గ్రామంలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రఘు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు రఘును స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Update: 2020-10-29 22:16 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గుడిబండ మండలం ఫలారం గ్రామంలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రఘు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు రఘును స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News