విజయవాడలో ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక భేటీ

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ఎన్నికల పరిశీలకులతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అబ్జర్వర్ నియామకం, ఎన్నికల ఏర్పాట్లు, కోడ్ అమలుపై సుధీర్ఘంగా చర్చిస్తున్నారు. అంతేగాకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Update: 2021-01-30 05:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ఎన్నికల పరిశీలకులతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అబ్జర్వర్ నియామకం, ఎన్నికల ఏర్పాట్లు, కోడ్ అమలుపై సుధీర్ఘంగా చర్చిస్తున్నారు. అంతేగాకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News