ఆ కేసులో.. 12 మందికి బెయిల్ మంజూరు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువు లీకై పలువురు మృతిచెందగా, 200 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో నిందితులైన 12 మందికి మంగళవారం ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఈ కేసులో కంపెనీ సీఈఓ సహా మొత్తం 12 మంది అరెస్టయిన విషయం తెలిసిందే.

Update: 2020-08-04 10:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువు లీకై పలువురు మృతిచెందగా, 200 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో నిందితులైన 12 మందికి మంగళవారం ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఈ కేసులో కంపెనీ సీఈఓ సహా మొత్తం 12 మంది అరెస్టయిన విషయం తెలిసిందే.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News