ప్రఖ్యాత కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు

దిశ, వెబ్ డెస్క్: ప్రఖ్యాత కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. సోమవారం హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, పీ అండ్ జీ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈనెల 12న వైఎస్సార్ చేయూత పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నవంబర్ లో వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Update: 2020-08-03 02:14 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రఖ్యాత కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. సోమవారం హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, పీ అండ్ జీ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈనెల 12న వైఎస్సార్ చేయూత పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నవంబర్ లో వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News