ఏపీ కేబినేట్ సమావేశం….ఎప్పుడంటే…

దిశ వెబ్ డెస్క్: ఏపీ కేబినేట్ అక్టోబర్ 1న భేటి కానున్నది. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. రాష్ట్ర అభివృద్దికి కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకోనున్నారు. కాగా సెప్టెంబర్ 3న జరిగిన కేబినేట్ సమావేశంలో ఉచిత విద్యుత్-నగదు బదిలీపై చర్చించారు. దీనితో పాటు రమ్మీ, బెట్టింగ్ నిషేదం , ఏపీసీఎస్ డీ ఆమోదం లాంటి పలు నిర్ణయాలను తీసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2020-09-27 06:13 GMT

దిశ వెబ్ డెస్క్: ఏపీ కేబినేట్ అక్టోబర్ 1న భేటి కానున్నది. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. రాష్ట్ర అభివృద్దికి కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకోనున్నారు.

కాగా సెప్టెంబర్ 3న జరిగిన కేబినేట్ సమావేశంలో ఉచిత విద్యుత్-నగదు బదిలీపై చర్చించారు. దీనితో పాటు రమ్మీ, బెట్టింగ్ నిషేదం , ఏపీసీఎస్ డీ ఆమోదం లాంటి పలు నిర్ణయాలను తీసుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News