వికారాబాద్ జిల్లాలో మరో రెండు కేసులు

దిశ, రంగారెడ్డి: వికారాబాద్​ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకటి వికారాబాద్ పట్టణంలో నమోదు కాగా, మరొకటి పరిగి మండలంలోని బాహర్‌పేట్ గ్రామంలో నమోదైంది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

Update: 2020-06-28 09:09 GMT

దిశ, రంగారెడ్డి: వికారాబాద్​ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకటి వికారాబాద్ పట్టణంలో నమోదు కాగా, మరొకటి పరిగి మండలంలోని బాహర్‌పేట్ గ్రామంలో నమోదైంది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News