Visakha: చెరువులో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

విశాఖలో పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు చెరువులో మునిగి గల్లంతయ్యారు.

Update: 2023-05-18 17:01 GMT

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు చెరువులో మునిగి గల్లంతయ్యారు. నరవ, ఎల్జీ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారు.. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డి.అఖిల్ (17), రాజేష్ (17)‌గా పోలీసులు గుర్తించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News