మోడీ ఏపీ పర్యటన ఖారారు.. విశాఖలో అడుగు పెట్టేది ఆ రోజే..

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఖరారైంది. ఆయన నవంబర్ 11న విశాఖలో పర్యటించనున్నట్లు తెలిపారు.

Update: 2022-10-26 03:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఖరారైంది. ఆయన నవంబర్ 11న విశాఖలో పర్యటించనున్నట్లు తెలిపారు. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఆయన, కేంద్ర ప్రభుత్వ శాఖల పరంగా జరిగే మరికొన్ని కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

1.పొత్తు చిచ్చు.. జనసేన (Jana Sena), టీడీపీ (TDP) ఆశావహుల్లో టెన్షన్

Tags:    

Similar News