ఆకు రౌడీల తాటాకు చప్పుళ్లకు మేం బెదరం: పవన్ కల్యాణ్

ఆకు రౌడీల తాటాకు చప్పుళ్లకు తాము బెదరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు....

Update: 2024-04-17 17:24 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆకు రౌడీల తాటాకు చప్పుళ్లకు తాము బెదరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మచిలీపట్నంలో చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీ రోడ్లపైకి వారాహి ఎలా వస్తుందో చూస్తామంటున్నారన్నారు. సీఎం జగన్ తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. జనసేనకు బలమైన బందరును ఓట్లు చీలకూడదని తెలుగుదేశం పార్టీకి వదిలేశానని పవన్ పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News