Yuvagalam Padayatra పలమనేరులో యువగళం పాదయాత్ర దృశ్యమాలిక

Update: 2023-01-30 10:48 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తోన్న పాదయాత్ర ప్రస్తుతం పలమనేరులో కొనసాగుతోంది. ఈ యాత్రకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు, లోకేష్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో యాత్రకు అడుగడుగునా అద్భుతమైన స్పందన వస్తోందని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

Full View

Tags:    

Similar News