శ్రీశైలంలో ఎలుగుబంటి కలకలం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఎలుగుబంటి కలకలం రేపింది.

Update: 2024-05-06 05:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ దగ్గర రోడ్డుపై ఎలుగుబంటి పరుగులు తీసింది. రాత్రి సమయం కావడంతో ఆహారం కోసం రోడ్డుపైకి ఎలుగుబంటి వచ్చినట్లు సమాచారం. అయితే ఎలుగుబంటి సంచరిస్తున్న విషయం తెలియడంతో యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఎలుగుబంటి సంచారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News