CM JAGAN : జగన్‌పై దాడి కేసులో నిందితులు అరెస్ట్

ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

Update: 2024-04-18 06:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కాసేపట్లో నిందితులను కోర్టులో పోలీసులు హాజరు పర్చనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై సతీష్ దాడి చేసినట్లు పోలీసు ఎంక్వైరీలో తేలింది. సతీష్‌కు దుర్గారావు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో ఐదుగురు యువకులను పోలీసులు విచారించారు. 


Similar News