సిద్దిపేట జిల్లాలో తహసీల్దార్‌కు కరోనా

దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా అక్కన్నపేట తహసీల్దార్ వేణుగోపాల్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాపిడ్ టెస్టు చేయగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్యాధికారి మురళీకృష్ణ వెల్లడించారు.

Update: 2020-07-25 06:23 GMT

దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా అక్కన్నపేట తహసీల్దార్ వేణుగోపాల్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాపిడ్ టెస్టు చేయగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్యాధికారి మురళీకృష్ణ వెల్లడించారు.

Tags:    

Similar News