ఎమ్మెల్యే‌‌పై దాడి కేసు నిందితుడు మహమ్మద్ పైల్వాన్ మృతి

          ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై దాడి కేసు ప్రధాన నిందితుడు మహమ్మద్ పైల్వాన్ మృతి చెందాడు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. 8 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్‌పై దాడి కేసులో అరెస్ట్ ఆయన, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

Update: 2020-02-10 23:27 GMT

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై దాడి కేసు ప్రధాన నిందితుడు మహమ్మద్ పైల్వాన్ మృతి చెందాడు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. 8 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్‌పై దాడి కేసులో అరెస్ట్ ఆయన, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News