దూకుడు మీదున్న ఆ పార్టీ.. తొలి జాబితా విడుదల

దిశ,వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడీఎంకే తొలి జాబితాను విడుదల చేసింది. ఆరుగురు సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. తొలి జాబితాలో సీఎం పళనీ స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం పేర్లను కమిటీ చేర్చింది. ఈ ఎన్నికల్లో ఎడప్పాడి నియోజక వర్గం నుంచి పళనీస్వామి పోటీ చేయనున్నారు. బొడినాయకనూరు నుంచి డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు బరిలో దిగనున్నారు. కాగా రోయాపురం నుంచి జయ కుమార్, విల్లుపురం నుంచి షణ్ముగం , […]

Update: 2021-03-05 03:34 GMT

దిశ,వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడీఎంకే తొలి జాబితాను విడుదల చేసింది. ఆరుగురు సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. తొలి జాబితాలో సీఎం పళనీ స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం పేర్లను కమిటీ చేర్చింది. ఈ ఎన్నికల్లో ఎడప్పాడి నియోజక వర్గం నుంచి పళనీస్వామి పోటీ చేయనున్నారు. బొడినాయకనూరు నుంచి డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు బరిలో దిగనున్నారు. కాగా రోయాపురం నుంచి జయ కుమార్, విల్లుపురం నుంచి షణ్ముగం , శ్రీ వైకుంఠం నుంచి ఎస్‌పీ షణ్ముగనాథన్ పోటీ చేయనున్నట్టు పార్టీ తెలిపింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News