ఆ పని చేస్తూ ఏసీబీకి దొరికిన మేడిపల్లి ఎస్సై

దిశ, మేడిపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ పోలీసు అధికారి. మంగళవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. ఎస్సై యాదగిరి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో రాజీ కోసం వ్యక్తి నుంచి రూ. 10 వేలు డిమాండ్ చేయగా.. ఈ సమాచారం ఏసీబీకి చేరింది. దీంతో పథకం ప్రకారమే ప్లాన్ వేసిన అధికారులు డబ్బులు తీసుకుంటుండగా ఎస్సై‌ను పట్టుకున్నారు. స్టేషన్‌లో సోదాలు కొనసాగిస్తున్నారు.

Update: 2021-12-07 04:39 GMT

దిశ, మేడిపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ పోలీసు అధికారి. మంగళవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. ఎస్సై యాదగిరి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో రాజీ కోసం వ్యక్తి నుంచి రూ. 10 వేలు డిమాండ్ చేయగా.. ఈ సమాచారం ఏసీబీకి చేరింది. దీంతో పథకం ప్రకారమే ప్లాన్ వేసిన అధికారులు డబ్బులు తీసుకుంటుండగా ఎస్సై‌ను పట్టుకున్నారు. స్టేషన్‌లో సోదాలు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News