ఎడ్లబండి మీద బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

దిశ, బోథ్(సిరికొండ): నవమసాలు మోసి జన్మ నిచ్చే తల్లి ప్రసవం కోసం నానా కష్టాలు పడింది. చివరకు ఎడ్ల బండిలోనే ప్రసవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరికొండ మండలంలోని తుమ్మల్‌పాడ్ గ్రామానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురుసిన వర్షాలతో ధ్వంసం అయింది. ఈ కారణంగా అంబులెన్సు గ్రామానికి చేరుకోలేకపోయింది. దీంతో గ్రామస్తులు చేసేదేమీ లేక గర్భీణి మహిళను ఎడ్ల బండి సహయంతో అంబులెన్సు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. మార్గమధ్యలోనే ఆ తల్లి ప్రసవించింది. ఆ తర్వాత […]

Update: 2021-07-26 11:07 GMT

దిశ, బోథ్(సిరికొండ): నవమసాలు మోసి జన్మ నిచ్చే తల్లి ప్రసవం కోసం నానా కష్టాలు పడింది. చివరకు ఎడ్ల బండిలోనే ప్రసవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరికొండ మండలంలోని తుమ్మల్‌పాడ్ గ్రామానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురుసిన వర్షాలతో ధ్వంసం అయింది. ఈ కారణంగా అంబులెన్సు గ్రామానికి చేరుకోలేకపోయింది. దీంతో గ్రామస్తులు చేసేదేమీ లేక గర్భీణి మహిళను ఎడ్ల బండి సహయంతో అంబులెన్సు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. మార్గమధ్యలోనే ఆ తల్లి ప్రసవించింది. ఆ తర్వాత అంబులెన్సులో వచ్చిన వైద్య సిబ్బంది ఆమెకు చికిత్స అందించి స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

Tags:    

Similar News