బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం 

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భగల్‌పూర్‌లోని గంగా నదిలో గురువారం 100 మందితో ప్రయాణిస్తోన్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించారని, ఇప్పటివరకు తొమ్మిది మందిని రక్షించారని భగల్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Update: 2020-11-05 04:14 GMT

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భగల్‌పూర్‌లోని గంగా నదిలో గురువారం 100 మందితో ప్రయాణిస్తోన్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించారని, ఇప్పటివరకు తొమ్మిది మందిని రక్షించారని భగల్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News