నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి మృతిచెందాడు.

Update: 2024-03-06 16:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి మృతిచెందాడు. బుధవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆదిభట్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బ్రిజేష్ వర్మ(35) వర్మగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News