కల్తీ మద్యం కలకలం.. 9 మంది మృతి

దిశ, వెబ్‌డెస్క్ : బీహార్‌లో కల్తీ మద్యం కలకలం రేగింది. కల్తీ మద్యానికి 9 మంది బలయ్యారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని గోపాల్ గంజ్, చంపారన్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 9 మంది మరణించారు. దీంతో ఆ జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ మద్యం ఘటనపై విచారణ కొనసాగుతున్నట్టు గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ చౌదరి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

Update: 2021-11-04 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బీహార్‌లో కల్తీ మద్యం కలకలం రేగింది. కల్తీ మద్యానికి 9 మంది బలయ్యారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని గోపాల్ గంజ్, చంపారన్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 9 మంది మరణించారు.

దీంతో ఆ జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ మద్యం ఘటనపై విచారణ కొనసాగుతున్నట్టు గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ చౌదరి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

 

Tags:    

Similar News