చైనాలో 8 మంది విద్యార్థులు మృతి

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. నదిలోకి దిగిన 8 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆదివారం చోంగ్ కింగ్ నగరంలో జరిగింది. నగరానికి సమీపంలో ఉన్న ఓ నదిలో 8 మంది విద్యార్థులు ఈత కోసం వెళ్లారు. వీరిలో ఒకరు ముందుగా నదిలోకి దిగి ఈత కొడుతూ మునిగిపోయాడు. దీంతో అతన్ని కాపాడేందుకు మిగిలిన ఏడుగురూ నదిలోకి దిగడంతో వారు మునిగిపోయారు. గల్లంతైన 8 మంది విద్యార్థుల మృతదేహాలను సోమవారం ఉదయం […]

Update: 2020-06-21 21:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. నదిలోకి దిగిన 8 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆదివారం చోంగ్ కింగ్ నగరంలో జరిగింది. నగరానికి సమీపంలో ఉన్న ఓ నదిలో 8 మంది విద్యార్థులు ఈత కోసం వెళ్లారు. వీరిలో ఒకరు ముందుగా నదిలోకి దిగి ఈత కొడుతూ మునిగిపోయాడు. దీంతో అతన్ని కాపాడేందుకు మిగిలిన ఏడుగురూ నదిలోకి దిగడంతో వారు మునిగిపోయారు. గల్లంతైన 8 మంది విద్యార్థుల మృతదేహాలను సోమవారం ఉదయం వెలికి తీశారు.

Tags:    

Similar News