భారత్‎లో ఎన్ని కరోనా కేసులంటే..?

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 44,489 కరోనా కేసులు నమోదు అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 524 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 92,66,706కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,35,223 మరణించారు. ప్రస్తుతం 4,52,344 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని 86,79,138 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Update: 2020-11-25 23:51 GMT

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 44,489 కరోనా కేసులు నమోదు అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 524 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 92,66,706కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,35,223 మరణించారు. ప్రస్తుతం 4,52,344 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని 86,79,138 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Tags:    

Similar News