2 నెలల్లో 42 ఈవ్ టీజింగ్ కేసులు: సీపీ

దిశ, క్రైమ్ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది రెండు నెలల కాలంలో 42 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేసినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహిళలను వేధించిన ఈ 42 కేసుల్లో 39 మంది మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. వీరికి ఎల్‌బీ నగర్‌లోని కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిపి కౌన్సెలింగ్ నిర్వహించినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Update: 2021-02-20 11:59 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది రెండు నెలల కాలంలో 42 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేసినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహిళలను వేధించిన ఈ 42 కేసుల్లో 39 మంది మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. వీరికి ఎల్‌బీ నగర్‌లోని కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిపి కౌన్సెలింగ్ నిర్వహించినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:    

Similar News