వికారాబాద్​ జిల్లాలో నాలుగు కరోనా కేసులు

దిశ, రంగారెడ్డి: వికారాబాద్​ జిల్లాలో బుధవారం కొత్తగా 4 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు జిల్లా వైధ్యాధికారి దశరథ తెలిపారు. ఈ కేసుల్లో 3 వికారాబాద్​ పట్టణంలో, ఒకటి బోంరాస్​పేట్​ మండల కేంద్రంలోని వ్యక్తికి సోకినట్లు వివరించారు. కాగా, కరోనా బాధితులు గాంధీలో చికిత్స పోందుతున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.

Update: 2020-06-17 08:59 GMT

దిశ, రంగారెడ్డి: వికారాబాద్​ జిల్లాలో బుధవారం కొత్తగా 4 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు జిల్లా వైధ్యాధికారి దశరథ తెలిపారు. ఈ కేసుల్లో 3 వికారాబాద్​ పట్టణంలో, ఒకటి బోంరాస్​పేట్​ మండల కేంద్రంలోని వ్యక్తికి సోకినట్లు వివరించారు. కాగా, కరోనా బాధితులు గాంధీలో చికిత్స పోందుతున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News