వికారాబాద్ జిల్లాలో నాలుగు కరోనా కేసులు
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో బుధవారం కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైధ్యాధికారి దశరథ తెలిపారు. ఈ కేసుల్లో 3 వికారాబాద్ పట్టణంలో, ఒకటి బోంరాస్పేట్ మండల కేంద్రంలోని వ్యక్తికి సోకినట్లు వివరించారు. కాగా, కరోనా బాధితులు గాంధీలో చికిత్స పోందుతున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో బుధవారం కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైధ్యాధికారి దశరథ తెలిపారు. ఈ కేసుల్లో 3 వికారాబాద్ పట్టణంలో, ఒకటి బోంరాస్పేట్ మండల కేంద్రంలోని వ్యక్తికి సోకినట్లు వివరించారు. కాగా, కరోనా బాధితులు గాంధీలో చికిత్స పోందుతున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.