ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట దగ్గర ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒడిశాలోని ఖరగ్ పూర్ వాసులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. విశాఖ షిప్ యార్డు […]

Update: 2020-08-01 22:31 GMT

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట దగ్గర ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒడిశాలోని ఖరగ్ పూర్ వాసులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. విశాఖ షిప్ యార్డు ఘటనలో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులుగా గుర్తించినట్లు సమాచారం.

Tags:    

Similar News