ఏపీలో మరో శానిటైజర్ విషాదం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో శానిటైజర్ విషాదం నెలకొన్నది. ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి మరో ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పామూరులో శానిటైజర్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. 3 రోజుల వ్యవధిలోనే ఈ ముగ్గురు మృతిచెందడం కలకలం రేపుతోంది. మృతులు షేక్ ఖాదర్ బీ, మల్లిఖార్జున్, రోశయ్య గా గుర్తించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-07-31 04:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో శానిటైజర్ విషాదం నెలకొన్నది. ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి మరో ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పామూరులో శానిటైజర్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. 3 రోజుల వ్యవధిలోనే ఈ ముగ్గురు మృతిచెందడం కలకలం రేపుతోంది. మృతులు షేక్ ఖాదర్ బీ, మల్లిఖార్జున్, రోశయ్య గా గుర్తించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News